ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంకల్పంతో ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంకల్పంతో ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం

Published Tue, Nov 14 2023 8:13 AM

ఒకవైపు వ్యాధి మూలాలు కనుగొనేందుకు కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిని నిర్మిస్తున్న జగనన్న ప్రభుత్వం, మరోవైపు వ్యాధి ప్రబలడానికి ప్రధాన కారణమైన తాగునీరుకు సంబంధించి దాదాపు ₹700 కోట్లకు పైగా వ్యయంతో భారీ మంచినీటి పథకాన్ని నిర్మిస్తోంది.

Advertisement
Advertisement