ఫోక్స్‌వ్యాగన్‌కు ఎన్‌జీటీ షాక్‌ | Sakshi
Sakshi News home page

ఫోక్స్‌వ్యాగన్‌కు ఎన్‌జీటీ షాక్‌

Published Thu, Jan 17 2019 5:56 PM

జర్మన్ కార్ల తయారీ సంస్థ  ఫోక్స్‌వ్యాగన్‌కు ఊహించని షాక్ తగిలింది.. తప్పుడు డీజిల్ మీటర్లతో వినియోగదారులను మోసం చేశారంటూ దాఖలైన కేసుకు సంబంధించి న్యూఢిల్లీలోని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) రూ.100కోట్లు చెల్లించాలని సూచించింది.

Advertisement
Advertisement