భారత్‌కు షాక్‌: లూయిస్‌ విధ్వంసం | Sakshi
Sakshi News home page

భారత్‌కు షాక్‌: లూయిస్‌ విధ్వంసం

Published Mon, Jul 10 2017 7:24 AM

లూయిస్‌ విండీస్‌ ఓపెనర్‌. వన్డే సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లాడి 67 పరుగులే చేశాడు. కానీ ఏకైక టి20లో మాత్రం శతక్కొట్టాడు. భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అరడజను ఫోర్లు, డజను సిక్సర్లతో మ్యాచ్‌ను పోటీలేకుండా ముగించాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement