వారెవ్వా.. ఆ ఇద్దరూ అద్భుతంగా ఆడారు! | Sakshi
Sakshi News home page

వారెవ్వా.. ఆ ఇద్దరూ అద్భుతంగా ఆడారు!

Published Mon, Aug 28 2017 10:26 AM

మూడో వన్డేలో అద్భుతంగా ఆడి.. విజయంతోపాటు భారత్‌కు సిరీస్‌ను అందించిన రోహిత్‌శర్మ, మహేంద్రసింగ్‌ ధోనీపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రశంసల జల్లు కురిపించాడు. పల్లెకెలేలో ఆదివారం జరిగిన మూడో వన్డేలో మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక భారత్‌కు 218 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement