మ్యాచ్ డ్రా...ఫలించిన ఛేజ్ పోరాటం | Sakshi
Sakshi News home page

మ్యాచ్ డ్రా...ఫలించిన ఛేజ్ పోరాటం

Published Thu, Aug 4 2016 7:11 AM

భారత్‌, విండీస్‌ల మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. విజయం ఖాయమనుకున్న భారత్‌కు విండీస్ ఆటగాళ్లు ఊహించని షాకిచ్చారు. ఐదవ రోజు రోస్టన్‌ ఛేజ్ బ్యాటింగ్‌తో మెరవడంతో విండీస్‌ ఓటమి నుంచి గట్టెక్కింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement