ప్రజాకోర్టులో నిలదీస్తే తప్పా? | Sakshi
Sakshi News home page

ప్రజాకోర్టులో నిలదీస్తే తప్పా?

Published Sat, Aug 12 2017 7:09 AM

ప్రజాకోర్టులో చంద్రబాబు మోసాల్ని ప్రశ్నించిన తమ అధినేతపై అధికారపార్టీ నేతలు విరుచుకుపడటం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌ సీపీ ఎమ్మె ల్యే ఆర్కే రోజా విమర్శించారు. ఏమాత్రం నైతిక విలువల్లేని టీడీపీ నేతలకు వైఎస్‌ జగన్‌ను విమర్శించే హక్కే లేదన్నారు.

Advertisement
Advertisement