నంద్యాలలో సింహం గర్జిస్తే గుంటనక్కలా చంద్రబాబు | Sakshi
Sakshi News home page

నంద్యాలలో సింహం గర్జిస్తే గుంటనక్కలా చంద్రబాబు

Published Sat, Aug 5 2017 11:44 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై అవాకులు, చవాకులు పేల్చితే సహించేది లేదని ఆయన ఈ సందర్భంగా టీడీపీ నేతలను హెచ్చరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement