ముఖ్యమంత్రే ముద్దాయిగా ఉండి ప్రకటన చేయడమా? | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రే ముద్దాయిగా ఉండి ప్రకటన చేయడమా?

Published Fri, Dec 18 2015 3:56 PM

కాల్మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు

Advertisement
Advertisement