కుమారులతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

కుమారులతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్య

Published Tue, Jul 25 2017 9:58 AM

గుంటూరు జిల్లా యడ్లపాడులో విషాదం చోటు చేసుకుంది. తన ఇద్దరు కుమారులతో ఓ తల్లి యడ్లపాడు పరిధిలో ఎన్‌ఎస్‌పీ కాలువ సమీపంలోని బావిలో ఆత్మహత్య చేసుకుంది

Advertisement

తప్పక చదవండి

Advertisement