అమరులైన ఇద్దరు ఆర్మీ జవానులు | Sakshi
Sakshi News home page

అమరులైన ఇద్దరు ఆర్మీ జవానులు

Published Wed, Jul 12 2017 5:44 PM

పాకిస్తాన్‌ ఆర్మీ మరోమారు సరిహద్దు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. బుధవారం సాయంత్రం కుప్వార వద్ద విచక్షణా రహితంగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు భారత ఆర్మీ జవానులు అమరులయ్యారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

Advertisement
Advertisement