సృష్టికి విరుద్ధమైనా.. తాము కలిసే జీవిస్తామని ఇద్దరు యువతులు తెగేసి చెప్పారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెంకు చెందిన అన్నమణి, మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాష్నగర్కు చెందిన శ్రీదేవి ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. శ్రీదేవికి మిర్యాలగూడ పట్టణానికి చెందిన వ్యక్తితో వివాహం కాగా, మూడు సంవత్సరాల క్రితం విడిపోయారు.
ఇద్దరు యువతుల సహజీవనం
Published Sat, Nov 7 2015 9:37 AM
Advertisement
తప్పక చదవండి
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
Advertisement