రేణిగుంట చేరుకున్న ప్రధాని మోదీ | Sakshi
Sakshi News home page

రేణిగుంట చేరుకున్న ప్రధాని మోదీ

Published Tue, Jan 3 2017 11:19 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు.ఆయనకు విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్‌ నరసింహన్‌ ఘనంగా స్వాగతం పలికారు. అలాగే అన్నిపార్టీల నేతలను ఆత్మీయంగా పలకరించి ప్రధాని కరచాలనం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement