బంగ్లాతో రక్త సంబంధం | Sakshi
Sakshi News home page

బంగ్లాతో రక్త సంబంధం

Published Sun, Apr 9 2017 9:06 AM

భారత్, బంగ్లాదేశ్‌ మధ్య ఉన్న బంధం రక్త సంబంధమని భారత ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం ఇరు దేశాలు భద్రత, పౌరఅణు రంగం సహా 22 కీలక ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘బంగ్లాదేశ్‌తో మా బంధాలను పెంచుకోవటం సంతోషంగా ఉంది. బంగ్లాతో మాది రక్త సంబంధం, తరతరాల బంధుత్వం.