రెండో భార్య వద్దకు వెళుతూ... | Sakshi
Sakshi News home page

రెండో భార్య వద్దకు వెళుతూ...

Published Thu, Apr 20 2017 2:40 PM

నంద్యాల సాయిబాబా నగర్ లో ఓ వ్యక్తి చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఐదు రోజుల పాటు నరకం అనుభవించిన బాలుడు స్థానికుల సహాయంతో బయటపడ్డాడు. సులేమాన్ అనే వ్యక్తి తన మొదటి భార్య కుమారుడిని గదిలో నిర్బంధించి రెండో భార్య వద్దకు వెళ్లిపోయాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement