ఎల్లలు దాటిన ఔషధ ప్రయోగం! | Sakshi
Sakshi News home page

ఎల్లలు దాటిన ఔషధ ప్రయోగం!

Published Mon, Jun 19 2017 6:51 AM

బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ ‘ఔషధ ప్రయోగం’ఎల్లలు దాటింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలలో బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్‌ పరిధి నాగంపేటలో వంగర నాగరాజు మృతితో జౌషధ ప్రయోగ ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

Advertisement
Advertisement