'ఇక నుంచి అసెంబ్లీ అమరావతిలోనే' | Sakshi
Sakshi News home page

'ఇక నుంచి అసెంబ్లీ అమరావతిలోనే'

Published Sun, Feb 19 2017 4:17 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ఇక నుంచి నూతన రాజధాని అమరావతిలోనే నిర్వహిస్తామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. హైదరాబాద్లో ఆదివారం ఆయన మీడియాతో మార్చి 3 నుంచి బడ్జెట్ సమావేశాలను నిర్వహించే అవకాశముందన్నారు.

Advertisement
Advertisement