ఆయిల్‌ ట్యాంకర్‌ పేలి 123 మంది మృతి | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ ట్యాంకర్‌ పేలి 123 మంది మృతి

Published Sun, Jun 25 2017 2:31 PM

పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పంజాబ్‌ రాష్ట్రం బహవాల్‌పూర్‌లోని అహ్మద్‌పూర్‌లో ఆయిల్‌ ట్యాంకర్‌ పేలడంతో 123 మంది ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement