Sakshi News home page

కారు ఢీకొని గేదెలకు గాయాలు

Published Thu, Nov 9 2023 2:04 AM

గాయపడిన గేదెలు,
(ఇన్‌సెట్‌)ధ్వంసమైన కారు  - Sakshi

రాపూరు : మండలంలోని వేపినాపి గ్రామంలో బుధవారం వేకువజామున కారు ఢీకొని ఐదు గేదెలు గాయపడ్డాయి. నెల్లూరు నుంచి రాజంపేట వైపు వెళుతున్న కారు అదుపు తప్పి పెంచలయ్య, రామకృష్ణ ఇళ్ల పైకి దూసుకెళ్లి పక్కనే ఉన్న పశువుల కొట్టాన్ని ఢీకొని బోల్తాపడింది. డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా జరిగిన ప్రమాదంలో పెంచలయ్యకు చెందిన గేదెలకు గాయాల య్యాయి. రామకృష్ణ ఇంటి ముందు భాగం ధ్వంసమైంది. కారు నుజ్జునుజ్జు కావడంవతో అందులోని ఆరుగురిలో ఓ వ్యక్తి గాయపడాద్డడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement