మర్రిపాడు: రోడ్డుపైకి వచ్చిన గేదెలను తప్పించే క్రమంలో లారీ బోల్తాపడిన ఘటన పొంగూరుకండ్రిక సమీపంలో నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాలు.. బద్వేల్ నుంచి కృష్ణపట్నం పోర్టుకు లిక్విడ్ యాసిడ్ లోడుతో లారీ బయల్దేరింది. ఈ క్రమంలో పొంగూరు కండ్రిక సమీపంలో శనివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో రోడ్డుపైకి గేదెలు వచ్చాయి. వీటిని తప్పించే క్రమంలో లారీ బోల్తాపడింది. సమాచారం అందుకున్న మర్రిపాడు ఎస్సై విశ్వనాథరెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని రోడ్డుకు అడ్డుగా ఉన్న లారీని క్రేన్ సాయంతో తొలగించారు. క్యాన్ల నుంచి లిక్విడ్ యాసిడ్ లీకవడంతో రెండు గంటల పాటు శ్రమించి వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు.
గేదెలను తప్పించే క్రమంలో..
Published Sun, Nov 19 2023 12:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
'కల్కి' కాపీ సినిమా కాదు.. క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ఆ సమయంలో నా బాయ్ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- అమరజీవికి అవమానం
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
Advertisement