ఇందుకూరుపేట: స్నేహితులతో సరదాగా సముద్రంలో మునిగేందుకు వచ్చిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు గల్లంతై మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన మండలంలోని మైపాడు బీచ్లో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు...అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణానికి చెందిన సయ్యద్ జావీద్(26) కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి తొమ్మిది మంది కారులో సేదతీరేందుకు మైపాడు బీచ్కు వచ్చారు. సముద్రంలో స్నానాలు చేసే సమయంలో అలల ఉద్ధృతికి జావీద్ నీటమునిగి గల్లంతయ్యాడు. సహచరులు తీవ్ర ఆవేదనతో తీరం వెంబడి వెతుకుతూ ఉండిపోయారు. సుమారు గంట సేపటికి జావీద్ విగతజీవిగా మారి ఒడ్డుకు చేరుకున్నాడు. దీంతో బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న కోవూరు సీఐ డీ వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరాతీశారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అల్పపీడన కారణంగా సముద్రం కసురుగా ఉందని, తీరానికి వచ్చే వారు అప్రమత్తంగా ఉండాలని సీఐ హెచ్చరించారు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నందున కార్తీక మాసం సందర్భంగా సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించేవారు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
మైపాడుబీచ్లో మునిగి యువకుడి మృతి
Published Wed, Nov 15 2023 12:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
కూటముల కురుక్షేత్రం
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement