వనపర్తి: హైటెన్షన్ విద్యుత్ తీగలకు తగిలి షాక్కు గురైన గద్దకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడారు. వివరాలిలా.. వనపర్తి జిల్లా ఖాశీంనగర్ శివారులో రైతు వెంకటస్వామి తన వ్యవసాయ పొలంలో హైటెన్షన్ వైర్ల కింద ఎగరలేక పడి ఉన్న గద్దను చూసి స్నేక్స్ సొసైటీకి సమాచారం ఇచ్చారు. దీంతో కృష్ణసాగర్ అక్కడికి చేరుకుని గద్దకు కుడిరెక్క ఎముక విరిగినట్లు గుర్తించి జిల్లాకేంద్రంలోని పశువైద్యశాలకు తీసుకువచ్చి చికిత్స చేశారు. గద్ద వయస్సు 35– 40 ఏళ్లు ఉంటుందని వైద్యశాఖ సిబ్బంది గోళ్లు, ముక్కు పొడవు చూసి అంచనా వేశారు. కుడిరెక్క ఎముక విరగడంతో ఎగరలేక కిందపడిపోయి ఉంటుందన్నారు. వైద్యం చేయడం వల్ల వారం రోజుల్లో కోలుకుంటుందని చెప్పారు. వైద్యం చేయించిన స్నేక్ సొసైటీ కృష్ణసాగర్ ఇంటి వద్దనే ఉంచుకుని బలమైన ఆహారం ఇస్తూ పశువైద్యశాఖ సిబ్బంది సూచన మేరకు అటవీశాఖ అధికారుల అనుమతితో పర్యవేక్షణలో ఉంచుకున్నారు. వైల్డ్ ఎనిమిల్స్ పరిధిలోకి వచ్చే ఈ గద్దకు అయిన గాయం మాని ఎగిరే వరకు చికిత్స అందిస్తామని, ఒకవేళ ఎగురలేకపోతే పక్షి రక్షణ కోసం హైదరాబాద్ ప్రాంతంలోని సంరక్షణ కేంద్రాలకు తరలిస్తామని చెప్పారు. అలాగే శుక్రవారం మదనాపురం మండలంలో గాయపడిన ఓ జింకపిల్లకు వైద్యం అందించినట్లు ఫారెస్ట్ అధికారి ప్రశాంత్ తెలిపారు.
వనపర్తిలో గద్దకు వైద్యం
Published Sat, May 25 2024 12:35 PM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
ఫండ్స్లో కొత్త ఇన్వెస్టర్ల జోరు
కానిస్టేబుల్ సురేష్కు సీఎం రేవంత్ అభినందన.. కారణం ఇదే..
పాతకాలం విమానం కుప్పకూలి ఇద్దరి మృతి
ఢిల్లీలో రోగి.. గురుగ్రామ్లో వైద్యుడు.. 40 కి.మీ. దూరం నుంచి ఆపరేషన్
విశాఖపై టీడీపీ విషం
వృద్ధాప్యం బరువై.. ఆదరణ కరువై..
వన్డే సిరీస్ : దక్షిణాఫ్రికా మహిళలతో వన్డే సిరీస్లో టీమిండియా ఘన విజయం (ఫొటోలు)
ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!
ఏపీ శాసనసభ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు
KSR Live Show: జస్టిస్ పై కేసీఆర్ విమర్శలు.. రాజకీయ దుమారం..!
తప్పక చదవండి
- జమ్ము కశ్మీర్: భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది మృతి
- అనంతపురం మేయర్కు అరుదైన గౌరవం
- చెలరేగిన శ్రీలంక బ్యాటర్లు.. నెదర్లాండ్స్ ముందు భారీ టార్గెట్
- ఢిల్లీలో రెడ్ అలర్ట్..‘బయటికెళ్లొద్దు.. మంచినీరు తాగండి’
- పన్నూ కేసు: భారత వ్యక్తి అమెరికాకు అప్పగింత!
- రోడ్డు ప్రమాదం.. ఇద్దరు జవానులు దుర్మరణం
- దేశీ విమాన ప్రయాణికుల్లో వృద్ధి
- సమస్య ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి
- సెల్ఫీ జోష్.. డేంజర్ బాస్
- ప్రత్యేక హోదా సాధనకు ఇదే సరైన సమయం
Advertisement