Sakshi News home page

కృష్ణాజిల్లా

Published Fri, Dec 1 2023 1:00 AM

- - Sakshi

శుక్రవారం శ్రీ 1 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2023

శ్రీరామాయణం పుస్తకావిష్కరణ

భవానీపురం(విజయవాడపశ్చిమ): ఉప్పరాపల్లి వేణుగోపాలరావు రచించిన ‘శ్రీరామాయణం’ పుస్తకావిష్కరణగురువారం గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్‌లో జరిగింది.

ఈవీఎం గోదాము పరిశీలన

భవానీపురం: విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడి ఏఎంసీ ప్రాంగణంలోని ఈవీఎం, వీవీ ప్యాట్‌ల గోదామును ఎన్టీఆర్‌ కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు గురువారం పరిశీలించారు.

ఏసీ రూం సేవలు ప్రారంభం

రైల్వేస్టేషన్‌: విజయవాడ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చిన ఏసీ రూం సేవలను డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్‌ గురువారం ప్రారంభించారు.

7

Advertisement

తప్పక చదవండి

Advertisement