-
రిజర్వేషన్లపై అవగాహన కల్పించడంలో సఫలమయ్యాం
∙‘శరణం గచ్ఛామి’ దర్శక నిర్మాతలు ప్రేమ్రాజ్, మురళి ∙అమలాపురంలో చిత్రం యూనిట్కు సత్కారం అమలాపురం టౌ¯ŒS : రాజ్యాంగంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పొందుపరిచిన రిజర్వేషన్ల గురించి ఇంత కాలం మేధావులకు తప్ప సాధారణ ప్రజానీకానికి తెలియదని, వాటి గురించి సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో తెరకెక్కించడంలో విజయం సాధించామని ‘శరణం గచ్ఛామి’ చిత్ర దర్శక నిర్మాతలు వై.ప్రేమ్రాజ్, బొమ్మాకు మురళి తెలిపారు. సున్నితమైన రిజర్వేషన్ల అంశాన్ని ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా, ఎలాంటి అపోహలు, వక్రీకరణలకు తావు లేకుండా చిత్రాన్ని రూపొందించామన్నారు. రాజ్యాంగ పరిమితులకు లోబడి కత్తి మీద సాములా చిత్రీకరించామని పేర్కొన్నారు. విజయోత్సవంలో భాగంగా చిత్రం యూనిట్ బుధవారం రాత్రి పది గంటలకు అమలాపురంలో శేఖర్ స్క్రీ¯ŒS–2 థియేటర్ను సందర్శించింది. నిర్మాత మురళి, దర్శకుడు ప్రేమ్రాజ్, హీరో నవీ¯ŒS సంజయ్, హీరోయి¯ŒS తనిష్క్ తివారి ప్రేక్షకులతో కలిసి కొద్దిసేపు చిత్రాన్ని చూశారు. తొలుత రైల్వే డీఎస్పీ మోకా సత్తి బాబు ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు చిత్రం యూ నిట్కు ఘనంగా స్వాగతం పలికారు. ‘శరణ గచ్ఛామి’ స్ఫూ ర్తితో దేశంలో ఓటుహక్కు విలువను చాటుతూ త్వరలోనే ’ఓటు‘ పేరుతో చిత్రాన్ని నిర్మించనున్నామని నిర్మాత చెప్పారు. చిత్రం యూనిట్ను డీఎస్పీ సత్తిబాబు ఆధ్వర్యంలో అంబేడ్కర్, ఫూలే యూత్, ఎస్సీ సంక్షేమ సంఘం, బీసీ సంక్షేమ సంఘం, ఆటో యూనియన్, ఎస్సీ ఎంప్లాయీస్ యూనియన్, బీసీ ఎంప్లాయీస్ యూనియన్, మాల మహానాడు వంటి సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. అనంతరం డీఎస్పీ సత్తిబాబును ఎక్సైజ్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు రాజ్కుమార్, రాష్ట్ర కాపు జేఏసీ నాయకుడు నల్లా పవ¯ŒSకుమార్ తదితరులు సత్కరించారు. -
కళాశాలలో....
కళాశాల నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథగా రూపొందనున్న చిత్రం ‘శరణం గచ్ఛామి’. నవీన్ సంజయ్, తనిష్క్ తివారి జంటగా ప్రేమరాజ్ దర్శకత్వంలో మురళి బొమ్మ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి లక్ష్మీనర్సమ్మ కెమెరా స్విచాన్ చేయగా, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ ఇచ్చారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘సమాజాన్ని ప్రతిబింబించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇందులో ఓ సందేశం కూడా ఉంటుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: జలదంకి సుధాకర్, సినిమాటోగ్రఫీ: కల్యాణ్ సమీ, సంగీతం: రవి కల్యాణ్.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement