బీక్యతండ(మోతె) :ఏడు నెలల పాలనలో ప్రజాసమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. గురువారం మండల పరిధిలోని బీక్య తండలో కీలుకాని సోమయ్య జ్ఞాపకార్థం ప్రజల దాహార్తిని తీర్చేందుకు నిర్మించిన ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్తో పాటు సీపీఎం కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం బొడుపుల పుల్లయ్య అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్యఅథితిగా పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఎంతోమంది తమ ప్రాణాలను తృణపాయంగా వదిలేశారని, వారి కుటంబాలను టీఆర్ఎస్ ప్రభత్వుం పరామర్శించలేదన్నారు.
వారి కుటుంబాలని సీపీఎం పరామర్శించిందన్నారు. రాష్ట్రంలో గానీ, దేశంలోగానీ, ప్రజలకు అండగా ఉండి సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేసేది కమ్యూనిస్టు పార్టీలే అని పేర్కొన్నారు.తండాల్లో గిరిజనులకు అండగా ఉండి తాగు నీటి సౌకర్యం కల్పించిన కీలుకాని లక్ష్మణ్,వెంకన్న,పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలాన్ని దానం చేసిన గోదానాయక్ కుమారులు బాబునాయక్, బాబులను అభినందించారు.అనంతరం కీలుకాని నగర్లో కీలుకాని సోమయ్యస్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కోదాడ డివిజన్ కార్యదర్శి జుట్టుకొండ బసవయ్య, మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.
ప్రజా సమస్యలను గాలికొదిలేసిన టీఆర్ఎస్
Published Fri, Jan 30 2015 3:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement