బ్యాటింగ్కు దిగిన బెంగళూరు | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్కు దిగిన బెంగళూరు

Published Sun, May 10 2015 3:55 PM

బ్యాటింగ్కు దిగిన బెంగళూరు

ముంబై: ఐపీఎల్ -8లో భాగంగా నేడు (ఆదివారం) వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటింగ్కు దిగింది. విధ్వంసకర బ్యాట్స్ మన్ క్రిస్ గేల్, కెప్టెన్ విరాట్ కోహ్లి ఓపెనర్లుగా వచ్చారు. ముంబై ఇండియన్స్ పేసర్ లసిత్ మలింగ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇంతవరకు 16 సార్లు తలపడగా.. ముంబై 9 సార్లు గెలవగా.. బెంగళూరు జట్టు 7 సార్లు గెలిచింది.

Advertisement
Advertisement