రెండు కార్లు ఢీ: ఇద్దరు మృతి | Sakshi
Sakshi News home page

రెండు కార్లు ఢీ: ఇద్దరు మృతి

Published Sat, Jan 13 2018 1:53 PM

two killed in road accident at medak

సాక్షి, మెదక్‌: మెదక్‌ జిల్లాలో శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని నార్సింగి జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రహదారి వెళ్తున్న రెండు కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement