‘సాక్షి’ ప్రతినిధిపై టీడీపీ ఎమ్మెల్యేల దురుసు ప్రవర్తన
సాక్షి, హైదరాబాద్: రోజా వ్యవహారంలో అప్రతిష్టపాలైన అధికారపార్టీ ఎమ్మెల్యేలు సహనం కోల్పోయి, ‘సాక్షి’ ప్రతినిధిపై విరుచుకుపడ్డారు. అడ్డూ అదుపూ లేకుండా దుర్భాషలాడారు. తాము చెప్పిందే రాసుకోవాలని హుంకరించారు. ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తే ఊరుకునేది లేదని, హద్దుల్లో ఉండాలంటూ బెదిరించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బోండా ఉమామహేశ్వరరావు శనివారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం, అనంతర పరిణామాలపై మీడియాతో మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల్లోనూ అనేక మందిని రోజా తరహాలోనే సస్పెండ్ చేశారని తెలిపారు. ఈ క్రమంలో ‘అక్కడ కోర్టులు ఈ తీర్పులను కొట్టివేశాయి.
ఆ తర్వాత సభ్యులను సభలోకి అనుమతించారు కదా’ అని సాక్షి ప్రతినిధి ప్రశ్నించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన బోండా ఉమామహేశ్వరరావు ఒక్కసారిగా మాటల దాడి మొదలు పెట్టారు. ‘నువ్వు పులివెందుల గూండా లా మాట్లాడుతున్నావ్.. రిపోర్టర్లా లేవు. మేం మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడితే మాత్రం.. పద్ధతులు మార్చుకోండి’ అంటూ పళ్లు బిగించారు. ఇదే అదునుగా బుచ్చయ్య చౌదరి రెచ్చిపోయారు. ‘ఏం దౌర్జన్యం చేస్తున్నావా? నిన్న కూడా మమ్మల్ని ప్రశ్నలు అడిగావ్.. నువ్వు కేవలం రిపోర్టు మాత్రమే చెయ్యి. డోంట్ ఆర్గ్యూ. కూర్చో.. ఏం చేస్తావ్.. నీ హద్దుల్లో నువ్వుండు.. బీ కేర్ ఫుల్’ అంటూ వేలు చూపిస్తూ బెదిరించారు. ఇదే సందర్భంలో ఆయన అదుపు తప్పి ‘రేయ్..’ అన్నారు. అరగంట సేపు సాక్షి ప్రతినిధితో వాగ్వాదానికి దిగారు.
రిపోర్టర్వా..? పులివెందుల గూండావా..?
Published Sun, Mar 20 2016 2:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement