సాక్షి టీవీ విలేకరిపై పోలీస్‌ జులుం | Sakshi
Sakshi News home page

సాక్షి టీవీ విలేకరిపై పోలీస్‌ జులుం

Published Sat, Mar 4 2017 11:52 AM

asifnagar police station writer attack on sakshi tv reporter

హైదరాబాద్‌ : సమాచార సేకరణకు వెళ్లిన సాక్షి టీవీ విలేకరిపై ఓ పోలీసు జులుం ప్రదర్శించాడు. మోహదీపట్నం ఆసిఫ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో విలేకరి దత్తురాజ్‌పై రైటర్‌ అలెగ్జాండర్‌ దాడి చేశాడు. విలేకరిపై అలగ్జాండర్‌ నాలుగుసార్లు భౌతిక దాడి చేశాడు. ఈ ఘటనపై సీపీ మహేందర్‌ రెడ్డి ఆరా తీశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
Advertisement