హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పక్ష సభ్యులకు అసెంబ్లీ నిబంధనలు తెలియకుండా మాట్లాడుతున్నారని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇక్కడ ఉన్న వాళ్లకి స్టేట్ మెంట్ కి, చర్చకు తేడా తెలియకుండా పోతుందని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. నిబంధనల ప్రకారం ముందు చర్చ జరిపిన తరువాతే స్టేట్ మెంట్ ఇస్తారన్న విషయం టీడీపీ సభ్యులు తెలుసుకుంటే మంచిదన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా కాల్ మనీ- సెక్స్ రాకెట్ వ్యవహారంపై మాట్లాడిన వైఎస్ జగన్.. అధికార పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డిక్టేటర్ పరిపాలన సాగుతుందన్నారు. కాల్ మనీ వ్యవహారంపై పద్దతి ప్రకారం చర్చకు అనుమతి ఇవ్వాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
వైఎస్ జగన్ ఏమన్నారంటే...
* చర్చ జరిపిన తరువాత స్టేట్ మెంట్ ఇస్తారు.. స్టేట్ మెంట్ ఇచ్చిన తరువాత చర్చ జరపరు
* కాల్ మనీ వ్యవహారంపై పద్దతి ప్రకారం చర్చకు అనుమతి ఇవ్వండి
* చంద్రబాబు ఇచ్చింది స్టేట్ మెంట్ అయితే ఆ కాపీలు ప్రతిపక్ష సభ్యుల దగ్గర లేవే?
* స్పీచ్ వేరు.. స్టేట్ మెంట్ వేరు
* డిక్టేటర్ పరిపాలన సాగుతుందన్న విషయం అందరికీ తెలుసు
* మీ కళ్ల ముందే టీడీపీ సభ్యులు పరుషంగా మాట్లాడినా.. స్పీకర్ గారు చర్యలు తీసుకోరు
* మేం చెప్పేది రెండు నిమిషాలు వినే ఓపిక కూడా లేకపోవడం బాధాకరం
*నిబంధనల ప్రకారం స్టేట్ మెంట్ ఇచ్చాక డిస్కషన్ ఉండదు
*అందుకే ముందు చర్చ జరపాలని కోరుతున్నాం
* మన దురదృష్టం కొద్ది డిస్కషన్, స్టేట్ మెంట్, క్లారిఫికేషన్ అంటే ఇక్కడి వారి తెలియదు
*అధికార సభ్యులు మాట్లాడే మాటలు ప్రజాస్వామ్య బద్ధమైనవా?
*మమ్మల్ని ఉద్దేశించి అన్న మాటలు.. స్టేట్ మెంట్ కు సంబంధించినవా?
*చంద్రబాబుతో ఫోటో దిగిన డీఈని విధుల నుంచి తొలగిస్తామని చెప్తున్నారు
*అలాంటప్పుడు ఇంటెలిజెన్స్ ఏడీజీతో అదే నిందితుడు మంతనాలు చేశాడు
*మరి ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
రాష్ట్రంలో డిక్టేటర్ పాలన: వైఎస్ జగన్
Published Fri, Dec 18 2015 5:56 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement