కర్నూలు(కల్చరల్): రాష్ట్రస్థాయి ఫొటో జర్నలిస్టుల కాంపిటీషన్ 2015–16 సంవత్సరానికి కృష్ణా పుష్కరాల కేటగిరీలో కర్నూలుకు చెందిన ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ డి.హుస్సేన్ ఉత్తమ ఫొటోగ్రాఫర్గా ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన కృష్ణా పుష్కరాల సందర్భంగా శ్రీశైలం లింగాలగట్టు ఘాట్లో ఓ కానిస్టేబుల్ మానవతా దృక్పథంతో వికలాంగుడైన భక్తుడిని స్నానానికి మోసుకెళ్తున్న దశ్యాన్ని హుసేన్ తన కెమెరాలో బంధించారు. మానవీయ కోణంలో చూపరులను ఆకట్టుకున్న ఈ ఫొటో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఛాయాచిత్రంగా ఎంపికైనట్లు రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ బుధవారం ప్రకటించారు. గతంలోనూ హుసేన్కు 2002లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఫొటోగ్రాఫర్ అవార్డు దక్కింది. 2004లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్రెడ్డి చేతుల మీదుగా, 2006లో అప్పటి సమాచార శాఖ మంత్రి గీతారెడ్డి చేతుల మీదుగా, 2013లో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ రమణ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఫొటోగ్రాఫర్గా అవార్డు అందుకున్నారు. 2015–16 సంవత్సరానికి నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫొటో జర్నలిస్టుల పోటీలలో హుసేన్ ఉత్తమ ఫొటోగ్రాఫర్గా ఎంపికవడం పట్ల ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు కె.బి.శ్రీనివాసులు, ఏపీయుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అంబన్న, జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపవరం హర్షం ప్రకటించారు. త్వరలో విజయవాడలో జరుగనున్న అవార్డు ప్రదానోత్సవంలో హుసేన్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.
రాష్ట్రస్థాయి ఉత్తమ ఫొటోగ్రాఫర్గా ‘సాక్షి’ హుస్సేన్
Published Wed, Sep 28 2016 10:00 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
ఆ సినిమా చూశాకే అలా చేయడం మానేశా: తమన్నా
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement