వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి
ఏలూరు (ఆర్ఆర్ పేట) : మహిళలపై రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం కీచకపర్వం అవలంభిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలపై పోలీసులతో దౌర్జన్యం చేయించిన ఘనత టీడీపీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు ఆడపడుచుల ఆదరణ కావాలంటూ మొసలి కన్నీరు కార్చిన చంద్రబాబు, ఎన్నికల్లో గెలిపించి అధికారంలో కూర్చోబెట్టిన రాష్ట్ర మహిళల పట్ల హింసాప్రవృత్తితో వ్యవహరించడం దారుణమన్నారు.
కాల్మనీ పేరిట మహిళలను అసభ్యంగా వీడియోల్లో చిత్రించి బ్లాక్మెయిల్ చేస్తూ వ్యభిచారంలోకి దింపిన టీడీపీ నాయకులను రక్షించుకోవడానికి చంద్రబాబు కుయుక్తులు పన్నారన్నారు. ఆ అంశాన్ని పక్కదారి పట్టించడానికి రాష్ట్రం అంతా దాడులు జరిపించి అమాయకులను అదుపులోకి తీసుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పోకడల కారణంగా అనాగరిక వ్యవస్థ నడుస్తోందని, ఏ ఒక్క వర్గానికీ ప్రభుత్వం న్యాయం చేయలేకపోయిందన్నారు. ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెట్టించడానికి వెనుకాడని ప్రభుత్వం, తమ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలపై నోరు మెదపకపోవడం ప్రజలకు తప్పుడు సంకేతాలు అందిస్తోందన్నారు.
తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను సభ నుంచి సస్పెండ్ చేయడం ప్రభుత్వ పలాయన వాదానికి తార్కాణమన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే నాయకుల గొంతు నొక్కడం ద్వారా ప్రభుత్వం తనను తాను రక్షించుకోజూస్తోందని, ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందన్నారు. ప్రజలు ఎన్నుకున్న ఒక మహిళా ఎమ్మెల్యే ప్రశ్నల పరంపర నుంచి ప్రభుత్వం పారిపోతోందని ఎద్దేవా చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ అధినేత జగన్ నేతృత్వంలో ప్రజాసమస్యలపై పోరాటాలు కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు.
మహిళలపై ప్రభుత్వం కీచకపర్వం
Published Mon, Dec 21 2015 1:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement