టుడే న్యూస్‌ రౌండప్‌ | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Published Tue, Jan 23 2018 5:56 PM

Today News roundup - Sakshi

దావోస్‌ : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టిన వైఎస్‌ జగన్‌
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిచింది.

మహిళా ఏఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌ మధ్య వివాహేతర సంబంధం 
రాష్ట్ర అవినీతి నిరోధక శాఖలో (ఏసీబీ) ఏఎస్పీగా పని చేస్తున్న ఓ మహిళా అధికారి, కల్వకుర్తి సీఐగా పని చేస్తున్న మల్లికార్జున్‌రెడ్డి మధ్య కొన్నాళ్ళుగా సాగుతున్న వివాహేతర సంబంధం ఆదివారం అర్ధరాత్రి బట్టబయలైంది.

పవన్‌కు కాంగ్రెస్‌ పంచ్‌
కేసీఆర్‌కు భజన చేసేందుకే పవన్‌ కల్యాణ్‌ తెలంగాణలో పర్యటిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది.

మానవ శక్తిపై మాకు అపార నమ్మకం: మోదీ
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

లవ్‌ జిహాదీ కేసు:‘సుప్రీం’ సంచలన వ్యాఖ్యలు
 కేరళ లవ్‌ జిహాద్‌ కేసులో సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
 

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు జంప్‌
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఏ మాత్రం తగ్గకుండా భారీగా పెరుగుతూనే ఉన్నాయి.

వారి అజ్ఞానం చూస్తే భయమేస్తుంది కత్తి..: వర్మ
 వివాదాల దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తాజాగా విడుదల చేయబోతున్న ‘గాడ్‌ సెక్స్‌ ట్రూత్‌’ (జీఎస్టీ) వీడియో ప్రకంపనలు రేపుతోంది.

క్రికెట్‌ చరిత్రలో ఇలాంటి క్యాచ్‌ చూసుండరు!
‘క్రికెట్‌ చరిత్రలో ఇలాంటి క్యాచ్‌ చూసుండరు’..  బిగ్‌బాష్‌ లీగ్‌లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌, మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌ మ్యాచ్‌లో కామెంటేటర్‌ నోట వచ్చిన మాట ఇది.

Advertisement
Advertisement