విజయవాడ: రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో తెలుగుదేశం కార్యకర్తలు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో మర్తా శంకర్, మర్తా నరసింహరావులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని భవానీపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కంచికచర్లలో వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమంలో పాల్గొని పరిటాలలోని తమ ఇళ్ళకు వెళ్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు శంకర్, నర్సింహారావులపై కక్ష కట్టిన టీడీపీ నాయకులు జెడ్పీటీసీ కోగంటి బాబు నేతృత్వంలో వారి ఇళ్లపైకి వెళ్లి దాడి చేశారు. ఈ దాడిలో వారు వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద పెత్తున దాడికి దిగడంతో గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దాడి అనంతరం నిందితులు పరారయ్యారు. వెంటనే బాధితులను వైద్యం కోసం భవానీపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
రెచ్చిపోతున్న తెలుగు తమ్ముళ్లు
Published Tue, Sep 19 2017 9:00 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటేసిన సీఎం జగన్
'ఆమె ధర్మపత్ని'! గృహస్థాశ్రమ వైశిష్ట్యం!!
పోలింగ్ ప్రారంభం.. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు..
నాలుగో దశ ఎలక్షన్స్.. ఆసక్తికర విషయాలు
మన లక్ష్యం ఏమిటి? అందుకు చేయవలసిన పనేమిటి?
అందరూ తప్పకుండా ఓటు వేయండి..సీఎం జగన్ ట్వీట్
చేతిలోని బ్రహ్మాస్త్రాన్ని వినియోగించుకోవాలి..
ఉత్తరప్రదేశ్లో పోలింగ్ ప్రారంభం.. బారులు తీరిన ఓటర్లు!
మేం ఓటేశాం.. మరి మీరో?(ఫొటోలు)
గూగుల్కు ఓటింగ్ శోభ!
తప్పక చదవండి
- గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
- నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
- నయవంచనకు చెక్ పెడదాం
- ఈసీ ద్వంద్వ వైఖరి
- జనస్వామ్యమా! జయీభవ!!
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక
- పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
Advertisement