తండ్రీకొడుకులు ట్వీటుల మీద ట్వీటులు.. | Sakshi
Sakshi News home page

తండ్రీకొడుకులు ట్వీటుల మీద ట్వీటులు..

Published Thu, Sep 26 2019 12:17 PM

అవినీతిరహిత పరిపాలన అందించేందుకు  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం పని చేస్తున్నారని వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రాన్ని 14 ఏళ్లు పరిపాలించిన చంద్రబాబు మాత్రం ప్రతిక్షణం సీఎం వైఎస్‌ జగన్‌ మీద బురద చల్లాలని ప్రయత్నం చేస్తున్నారని, ఒకవైపు చంద్రబాబు విషం కక్కుతుండగా.. మరోవైపు ఎల్లో మీడియా దానికి వంతపాడుతోందని మండిపడ్డారు.