పురుగు మందు తాగి టీడీపీ కార్యకర్త ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

పురుగు మందు తాగి టీడీపీ కార్యకర్త ఆత్మహత్య

Published Fri, Jul 27 2018 3:23 PM

పక్షవాతంతో మంచం పట్టిన తన తండ్రిని అధికారపార్టీ నాయకులు పట్టించుకోవట్లేదని మనస్తాపం చెందిన టీడీపీ యువ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి..

Advertisement
Advertisement