కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించిన సోనియా గాంధీ | Sakshi
Sakshi News home page

కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించిన సోనియా గాంధీ

Published Sun, Dec 16 2018 8:08 PM

దివంగత నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కాంస్య విగ్రహాన్ని యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఆదివారంనాడు ఆవిష్కరించారు. అన్నా అరివాలయంలోని డీఎంకే ప్రధాన కార్యాయంలో జరిగిన కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ప్రముఖ జాతీయ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement