జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ టాటా ఏస్ వాహనం ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి దేవరకొండవైపు వస్తున్న టాటాఏస్ వాహనం నాగార్జున సాగర్ హైవేపై కొండపల్లి మండలం చెన్నారం వద్దకు రాగానే టైర్ పేలడంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటాఏస్ వాహనంలోని ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 10 మందికి తీవ్రగాయలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే సమీపంలో ఆసుపత్రులు లేకపోవడంతో మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.
బస్సు- టాటా ఏస్ ఢీ, ఏడుగురు మృతి
Published Wed, Mar 6 2019 1:53 PM
Advertisement
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement