తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసుల థర్డ్‌ డిగ్రీ | Sakshi
Sakshi News home page

తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసుల థర్డ్‌ డిగ్రీ

Published Sun, Apr 21 2019 7:45 PM

జిల్లాలోని తాడిపత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులే లక్ష్యంగా పోలీసులు మరోసారి దాడికి దిగారు. వైఎస్సార్‌సీసీ కార్యకర్తలపై జూలుం ప్రదర్శించారు. చిన్న వివాదాన్ని ఆసరాగా చేసుకుని వైఎస్సార్‌సీపీకి చెందిన నలుగురు కార్యకర్తలపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు.

Advertisement
Advertisement