మద్యం మత్తులో మెడికోల వీరంగం | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో మెడికోల వీరంగం

Published Tue, Oct 17 2017 9:23 AM

వైద్య విద్యార్థులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. ఓ ప్రైవేట్‌ స్కూల్‌ కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, బస్సు డ్రైవర్‌పై అనుచితంగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం మేడ్చల్‌ మండలంలో జరిగింది.

Advertisement
Advertisement