లోక్‌సభ ఎన్నికలు: ఓటు వేసిన ప్రముఖులు | Sakshi
Sakshi News home page

లోక్‌సభ ఎన్నికలు: ఓటు వేసిన ప్రముఖులు

Published Mon, Apr 29 2019 2:23 PM

నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలనుంచే రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు పోలింగ్‌ కేంద్రాలను చేరుకోవటం ప్రారంభమైంది.

Advertisement
Advertisement