మిర్యాలగూడ నుంచి జానారెడ్డి పోటీ చేసే అవకాశం | Sakshi
Sakshi News home page

మిర్యాలగూడ నుంచి జానారెడ్డి పోటీ చేసే అవకాశం

Published Sat, Sep 22 2018 6:11 PM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సీఎం తానే అవుతానన్న ధీమాతో మాజీ సీఎల్పీ నేత కె.జానారెడ్డి భవిష్యత్‌ రాజకీయ వ్యూహ రచనలో మునిగిపోయారు. సుదీర్ఘ కాలం తాను ఎమ్మెల్యేగా పనిచేసిన నాగార్జునసాగర్‌ (అంతకుముందు చలకుర్తి) నియోజకవర్గంలో తన కుమారుడు రఘువీర్‌రెడ్డిని నిలబెట్టే ఆలోచనలో ఉన్నారని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement
Advertisement