ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట నమ్మితే ఉరి వేసుకున్నట్లే అని వైఎస్సార్ సీపీ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. చంద్రబాబు నిరసన.. హత్య చేసిన వ్యక్తి శాంతి యాత్ర చేసినట్లుగా ఉందన్నారు. వైఎస్సార్ సీపీ.. కేంద్రం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ నుంచి వ్యతిరేకత, నిరసన తెలుపుతోందని అన్నారు. గతంలో మోదీని అసెంబ్లీలో పొగిడిన చంద్రబాబు.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
‘ఆయన మాటనమ్మితే ఉరి వేసుకున్నట్లే!’
Published Fri, Feb 1 2019 6:11 PM
Advertisement
తప్పక చదవండి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement