బోరు కొట్టి 106 మందిని చంపేశాడు | Sakshi
Sakshi News home page

బోరు కొట్టి 106 మందిని చంపేశాడు

Published Sat, Nov 11 2017 8:57 AM

జర్మనీలో మేల్‌ నర్సుగా పనిచేసే ఓ మృగాడు తనకు బోరు కొట్టడంతో రోగులకు విషపూరిత ఇంజెక్షన్లు, మందులు ఇచ్చి 106 మందిని చంపేశాడు. పోలీసులు మరిన్ని శవాలను పరిశీలిస్తున్నందున ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 1999 నుంచి 2005 మధ్య కాలంలో అతను రెండు వైద్యశాలల్లో ఈ దుష్కార్యానికి ఒడిగట్టాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement