నీరుగారిపోతున్న డ్రగ్స్‌ కేసు! | Sakshi
Sakshi News home page

నీరుగారిపోతున్న డ్రగ్స్‌ కేసు!

Published Wed, Jul 19 2017 6:27 AM

రాష్ట్రంలో కొద్దిరోజులుగా సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసు నీరుగారిపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు, వివిధ రంగాల వారేగాకుండా పెద్ద సంఖ్యలో సినీ ప్రముఖులకు ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉందని వెల్లడైనా.. చివరికి తూతూమంత్రంగానే ముగించేస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి

Advertisement
Advertisement