రోడ్డు ప్రమాదంలో ఎస్సై దుర్మరణం | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఎస్సై దుర్మరణం

Published Sat, Jul 15 2017 3:18 PM

పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చింతలపూడి ఎస్సై సైదా నాయక్ దుర్మరణం చెందారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement