చంద్రబాబుకు మతి భ్రమించింది: వెన్నపూస | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు మతి భ్రమించింది: వెన్నపూస

Published Fri, Jun 23 2017 5:21 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని, ఆయనను వెంటనే పిచ్చాస్పత్రికి తరలించాలని గోపాల్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.