అమరావతిలో సీఆర్డీఏ అధికారుల మ‌రో కుంభ‌కోణం | Sakshi
Sakshi News home page

అమరావతిలో సీఆర్డీఏ అధికారుల మ‌రో కుంభ‌కోణం

Published Tue, Feb 6 2018 1:47 PM

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో మరో ఘరానా మోసం బయటపడింది. రాజధానికి భూమి ఇవ్వకుండానే గౌస్‌ ఖాన్‌ అనే వ్యక్తి పెద్ద ఎత్తున లబ్ధి పొందాడు. సీఆర్డీఏ అధికారులతో కలిసి అతడు ఈ మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సీఆర్డీఏకి మందడం రెవెన్యూలో గౌస్‌ ఖాన్‌  భూమి ఇచ్చినట్లు అధికారులు రికార్డులు సృష్టించారు

Advertisement

తప్పక చదవండి

Advertisement