మందుల కోసం కశ్మీర్‌ నుంచి ఢిల్లీకి | Sakshi
Sakshi News home page

మందుల కోసం కశ్మీర్‌ నుంచి ఢిల్లీకి

Published Sat, Aug 10 2019 5:13 PM

శ్మీర్‌కు చెందిన 26 ఏళ్ల ప్రముఖ జానపద గాయకుడు అలీ సఫుద్దీన్‌ ఆస్తమాతో బాధ పడుతున్న తన 78 ఏళ్ల తల్లికి మందులు కొనుక్కు పోవడానికి శ్రీనగర్‌ నుంచి గురువారం నాడు ఢిల్లీకి విమానంలో బయల్దేరి వచ్చారు. ‘ఆగస్టు 4వ తేదీ నుంచి కశ్మీర్‌ అంతటా అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతోంది. మందుల షాపులతో సహా అన్ని దుకాణాలు, మార్కెట్లు మూతపడ్డాయి. మొబైల్, ల్యాండ్‌ లైన్లు మూగబోయాయి. ఇంటర్నెట్‌ సౌకర్యం, కేబుల్‌ ప్రసారాలు నిలిచిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు నిరవధికంగా మూసివేత. వీధుల్లో భారీగా సైనిక దళాల మొహరింపు.

Advertisement
Advertisement