'ఏపీ రాజకీయ చరిత్రలో బ్లాక్‌ డే' | Sakshi
Sakshi News home page

'ఏపీ రాజకీయ చరిత్రలో బ్లాక్‌ డే'

Published Sun, Apr 2 2017 2:16 PM

పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలను ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌లోకి తీసుకోవడం రాజ్యాంగానికి, రాష్ట్రానికి జరిగిన ఘోర అవమానమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు

Advertisement
Advertisement