ఇద్దరు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్య

Published Tue, Aug 18 2015 6:49 AM

వైఎస్సార్ జిల్లా కడప నగర శివార్లలోని చింతకొమ్మదిన్నె మండల పరిధిలో ఉన్న ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదవుతున్న ఇద్దరు విద్యార్థినిలు సోమవారం సాయంత్రం ఒకే గదిలో వేర్వేరు ఫ్యాన్లకు తమ చున్నీలతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement